రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
గ్రామానికి తాగునీటి కొరత నివృత్తి చేసేందుకు త్వరలోనే బోర్ వేయిస్తానని హామీ ఇచ్చిన ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తున్న ప్రజల నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీ పరిధిలో పర్యటించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డిగ్రామస్థులతోమాట్లాడివారిసమస్యలుఅడిగితెలుసుకున్నారు.గ్రామ ప్రజలు ప్రధానంగా తాగునీటి సమస్య, నూతన స్కూల్ కొరకు, సిమెంట్ రోడ్, కరెంట్ సప్లై, వాటర్ పైప్ లైన్ తదితర అవసరాలను పేర్కొన్నారు. వెంటనే స్పందించిన సాయి వికాస్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి, వేగంగా పనులు ప్రారంభించాల్సిందిగా పేర్కొన్నారు.
అలాగే, గ్రామానికి తాగునీటి కొరత నివృత్తి చేసేందుకు త్వరలోనే బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఆయన పర్యటనకు సంతోషం వ్యక్తం చేస్తూ తమ ఆశలు నెరవేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీని సందర్శించిన యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి
రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) గ్రామానికి తాగునీటి కొరత నివృత్తి చేసేందుకు త్వరలోనే బోర్ వేయిస్తానని హామీ ఇచ్చిన ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తున్న ప్రజల నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీ పరిధిలో పర్యటించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డిగ్రామస్థులతోమాట్లాడివారిసమస్యలుఅడిగితెలుసుకున్నారు.గ్రామ ప్రజలు ప్రధానంగా తాగునీటి సమస్య, నూతన స్కూల్ కొరకు, సిమెంట్ రోడ్, కరెంట్ సప్లై, వాటర్ పైప్ లైన్ తదితర అవసరాలను పేర్కొన్నారు. వెంటనే స్పందించిన సాయి వికాస్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి, వేగంగా పనులు ప్రారంభించాల్సిందిగా పేర్కొన్నారు. అలాగే, గ్రామానికి తాగునీటి కొరత నివృత్తి చేసేందుకు త్వరలోనే బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఆయన పర్యటనకు సంతోషం వ్యక్తం చేస్తూ తమ ఆశలు నెరవేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

