Wednesday, 25 March 2026
  • Home  
  • కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ
- విశాఖపట్నం

కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ

ఆంధ్రయూనివర్సిటీ ఆవరణలో ఇనటెక్టుయల్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం వై ఎస్ ఆర్ సిపి కోటి సంతకాల సేకరణ, ప్రజా ఉద్యమం లో భాగంగా పోస్టర్ విడుదల చెయడం జరిగింది.ఈ సందర్బంగా ఇనటెక్టు్యల్ విభాగం జిల్లా అధ్యక్షులు దేవరకొండ మార్కండేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా తెలుగు దేశం ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు.మేధావులు గ్రహించవల్సింది ప్రదానంగా మాజీ ముఖ్యమంత్రి, వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా సందర్బంగా ఏర్పడిన స్థితులను వాటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం లో అట్టడుగు వర్గాల వారికి వైద్య సదుపాయం అందుబాటులో వుండాలని,సరాసారి 16మెడికల్ కాలేజిల నిర్మాణానికి చెపట్టడం జరిగిందన్నారు.సాక్షత్తు అసెంబ్లీ స్పీకర్ ఐన అయ్యన పాత్రుడు జీ.వో,లు లేవని నిర్మాణంలో లేవని అసెంబ్లీలో తప్పుగా మాట్లాడడం దేవాలయం లాంటి అసెంబ్లీ ని అవమాన పర్చినట్టేనన్నారు.మద్యం పాలసి, మద్యం షాపులు అతిసుందరంగా ప్రవేశపెట్టి సామాన్యల ప్రాణాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇంటేలెక్టుయల్ విభాగం అధ్యక్షులు పిల్లా అప్పారావు,ప్రధాన కార్యదర్శి జీవెజి సురేష్,ఉత్తర కార్యదర్శి జి రాధాకృష్ణ,ఆంధ్రయునివర్శిటి విద్యార్థి నాయకుడు మోహన్,దక్షిణ నాయకులు ఎం డి జాఫర్ అలీ,దక్షిణ కార్యదర్శి విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రయూనివర్సిటీ ఆవరణలో ఇనటెక్టుయల్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం వై ఎస్ ఆర్ సిపి కోటి సంతకాల సేకరణ, ప్రజా ఉద్యమం లో భాగంగా పోస్టర్ విడుదల చెయడం జరిగింది.ఈ సందర్బంగా ఇనటెక్టు్యల్ విభాగం జిల్లా అధ్యక్షులు దేవరకొండ మార్కండేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా తెలుగు దేశం ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు.మేధావులు గ్రహించవల్సింది ప్రదానంగా మాజీ ముఖ్యమంత్రి, వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా సందర్బంగా ఏర్పడిన స్థితులను వాటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం లో అట్టడుగు వర్గాల వారికి వైద్య సదుపాయం అందుబాటులో వుండాలని,సరాసారి 16మెడికల్ కాలేజిల నిర్మాణానికి చెపట్టడం జరిగిందన్నారు.సాక్షత్తు అసెంబ్లీ స్పీకర్ ఐన అయ్యన పాత్రుడు జీ.వో,లు లేవని నిర్మాణంలో లేవని అసెంబ్లీలో తప్పుగా మాట్లాడడం దేవాలయం లాంటి అసెంబ్లీ ని అవమాన పర్చినట్టేనన్నారు.మద్యం పాలసి, మద్యం షాపులు అతిసుందరంగా ప్రవేశపెట్టి సామాన్యల ప్రాణాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇంటేలెక్టుయల్ విభాగం అధ్యక్షులు పిల్లా అప్పారావు,ప్రధాన కార్యదర్శి జీవెజి సురేష్,ఉత్తర కార్యదర్శి జి రాధాకృష్ణ,ఆంధ్రయునివర్శిటి విద్యార్థి నాయకుడు మోహన్,దక్షిణ నాయకులు ఎం డి జాఫర్ అలీ,దక్షిణ కార్యదర్శి విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.