శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 10, శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంలు సంయుక్తంగా వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి జండా ఊపి తరలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఈ కోటి సంతకాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, ముఖ్యంగా పేద విద్యార్థులు, వైద్య సేవలు కోరుకునే సామాన్య ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని ప్రజలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారనేదానికి ఈ కోటి సంతకాలే బలమైన సాక్ష్యం. ఈ సంతకాల పత్రాలను గవర్నర్ దృష్టికి వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లనున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిశీలకులు ఓదురు గిరిధర్ రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, జడ్పిటిసి సంధ్యారాణి,బర్రి సుదర్శన్ రెడ్డి, రత్నం రెడ్డి, సిరాజ్ భాష, కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి,వయ్యాల మనోహర్ రెడ్డి, ఉత్తరాజి శరవణ కుమార్,బుల్లెట్ జై శ్యామ్ రాయల్,గంగారి రమేష్,రేణిగుంట సర్పంచ్ నగేష్,ప్రభాకర్,మున్నా రాయల్,పటాన్ ఫరీద్,గోరా, సాగిర బి, పసల సుమతి, సునీత సింగ్, షర్మిల ఠాగూర్, నివేత,రాణి,పర్వీన్, సరోజమ్మ,పులి రామచంద్ర, శ్రీవారి సురేష్, కొగిలి సుబ్రమణ్యం,మునిశేఖర్, పసలు కృష్ణయ్య, శివకుమార్ యాదవ్, అస్లాం, రంగయ్య, గఫూర్, ఫజల్, చింత రాజేంద్ర, చెంచయ్య నాయుడు, ఖదీర్, జీవీకే రెడ్డి,గాడిపాకుల కిరణ్, శ్రీరాముల్ రెడ్డి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కోటి సంతకాల సేకరణ పత్రాలను జెండా ఊపి తరలించిన మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 10, శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంలు సంయుక్తంగా వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి జండా ఊపి తరలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఈ కోటి సంతకాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, ముఖ్యంగా పేద విద్యార్థులు, వైద్య సేవలు కోరుకునే సామాన్య ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని ప్రజలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారనేదానికి ఈ కోటి సంతకాలే బలమైన సాక్ష్యం. ఈ సంతకాల పత్రాలను గవర్నర్ దృష్టికి వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లనున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిశీలకులు ఓదురు గిరిధర్ రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, జడ్పిటిసి సంధ్యారాణి,బర్రి సుదర్శన్ రెడ్డి, రత్నం రెడ్డి, సిరాజ్ భాష, కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి,వయ్యాల మనోహర్ రెడ్డి, ఉత్తరాజి శరవణ కుమార్,బుల్లెట్ జై శ్యామ్ రాయల్,గంగారి రమేష్,రేణిగుంట సర్పంచ్ నగేష్,ప్రభాకర్,మున్నా రాయల్,పటాన్ ఫరీద్,గోరా, సాగిర బి, పసల సుమతి, సునీత సింగ్, షర్మిల ఠాగూర్, నివేత,రాణి,పర్వీన్, సరోజమ్మ,పులి రామచంద్ర, శ్రీవారి సురేష్, కొగిలి సుబ్రమణ్యం,మునిశేఖర్, పసలు కృష్ణయ్య, శివకుమార్ యాదవ్, అస్లాం, రంగయ్య, గఫూర్, ఫజల్, చింత రాజేంద్ర, చెంచయ్య నాయుడు, ఖదీర్, జీవీకే రెడ్డి,గాడిపాకుల కిరణ్, శ్రీరాముల్ రెడ్డి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

