ఆకుతోటపల్లి మరియు ఎస్.కె.యు లలో రెండు బ్రాంచ్ లుగా ఉన్న శ్రీ సాయి షణ్ముఖ ట్యుటోరియల్స్ గత ఎనిమిది సంవత్సరాలుగా మీ అందరి అభిమానంతోనూ, ఆశీస్సులతో నిరాడంబరంగా విద్యను అందిస్తూ ఉంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ ను ఉద్దేశంగా ఎంచుకొని ఈ సంస్థ ముందుకు నడుస్తుంది. గడచిన ఎనిమిది సంవత్సరాలు చూసుకుంటే పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టిన ఏకైక సంస్థగా పరిగణించబడింది. ఈ విద్యా సంవత్సరంలో మన సంస్థ నందు అధునాతనమైన విధానంలో విద్యను అందించడానికి కొత్తగా కిడ్స్ వరల్డ్ ప్లే స్కూల్ను ప్రారంభించి, చిన్నపిల్లలకు ఆటలతో కూడిన పాఠాలను మరియు వారి మనోవికాసం పెంపొందించేలాగా కృషి చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కన ఉన్న ఈ ప్రాంతంలో అడిగి వివరాలు తెలుసుకున్నప్పుడు ఈ సంస్థ గురించి చాలా గొప్పగా, ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఈ సంస్థ ప్రతి ఒక్కరికి అందుబాటులోను వారికి తగిన విధంగా విద్యను నేర్పించడంలోనూ కృషి చేస్తూ ఉంది దీనితోపాటుగా ఈ సంస్థ గురుకులం, నవోదయ, సైనిక, ఏపీఆర్ సెట్ మరియు పాలిటెక్నిక్ మొదలైన పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరు వినియోగించు కోవాలని సంస్థ అధినేత గౌరవనీయులు కె.చంద్రశేఖర్ గారు అందరినీ వినయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ సంస్థ కార్యదర్శి కె.సురేంద్ర కుమార్ గారు, ప్రిన్సిపల్ బి.మహాలక్ష్మి గారు మరియు వైస్ ప్రిన్సిపల్ బి.సరస్వతి గారు నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు.

కే చంద్రశేఖర్ గారి సక్సెస్ స్టోరీ
ఆకుతోటపల్లి మరియు ఎస్.కె.యు లలో రెండు బ్రాంచ్ లుగా ఉన్న శ్రీ సాయి షణ్ముఖ ట్యుటోరియల్స్ గత ఎనిమిది సంవత్సరాలుగా మీ అందరి అభిమానంతోనూ, ఆశీస్సులతో నిరాడంబరంగా విద్యను అందిస్తూ ఉంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ ను ఉద్దేశంగా ఎంచుకొని ఈ సంస్థ ముందుకు నడుస్తుంది. గడచిన ఎనిమిది సంవత్సరాలు చూసుకుంటే పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టిన ఏకైక సంస్థగా పరిగణించబడింది. ఈ విద్యా సంవత్సరంలో మన సంస్థ నందు అధునాతనమైన విధానంలో విద్యను అందించడానికి కొత్తగా కిడ్స్ వరల్డ్ ప్లే స్కూల్ను ప్రారంభించి, చిన్నపిల్లలకు ఆటలతో కూడిన పాఠాలను మరియు వారి మనోవికాసం పెంపొందించేలాగా కృషి చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కన ఉన్న ఈ ప్రాంతంలో అడిగి వివరాలు తెలుసుకున్నప్పుడు ఈ సంస్థ గురించి చాలా గొప్పగా, ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఈ సంస్థ ప్రతి ఒక్కరికి అందుబాటులోను వారికి తగిన విధంగా విద్యను నేర్పించడంలోనూ కృషి చేస్తూ ఉంది దీనితోపాటుగా ఈ సంస్థ గురుకులం, నవోదయ, సైనిక, ఏపీఆర్ సెట్ మరియు పాలిటెక్నిక్ మొదలైన పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరు వినియోగించు కోవాలని సంస్థ అధినేత గౌరవనీయులు కె.చంద్రశేఖర్ గారు అందరినీ వినయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ సంస్థ కార్యదర్శి కె.సురేంద్ర కుమార్ గారు, ప్రిన్సిపల్ బి.మహాలక్ష్మి గారు మరియు వైస్ ప్రిన్సిపల్ బి.సరస్వతి గారు నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు.

