అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం హైస్కూల్ విద్యార్ధులు శనివారం స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సూర్యకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
కె.జగన్నాధపురం గ్రామంలో విద్యార్దులు స్వచ్ఛత ర్యాలీ
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం హైస్కూల్ విద్యార్ధులు శనివారం స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సూర్యకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

