పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలంలో భారతీయ జనతా పార్టీ కూసుమంచి మండల అధ్యక్షురాలు శ్రీమతి పుణ్యవతి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల ల్లో బిజెపి అభ్యర్థులు విజయం కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి అని కోరారు పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్ నాయక్., కుసుమంచి మండల ప్రబారి ఓబిసి మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వీరుగౌడ్,రాష్ట్ర జిల్లా నాయకులు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కూసుమంచి మండల బీజేపీ వర్క్ షాపు
పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలంలో భారతీయ జనతా పార్టీ కూసుమంచి మండల అధ్యక్షురాలు శ్రీమతి పుణ్యవతి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల ల్లో బిజెపి అభ్యర్థులు విజయం కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి అని కోరారు పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్ నాయక్., కుసుమంచి మండల ప్రబారి ఓబిసి మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వీరుగౌడ్,రాష్ట్ర జిల్లా నాయకులు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

