Sunday, 7 December 2025
  • Home  
  • కూటమి ప్రభుత్వం మీద వెంకయ్య నాయుడు ఘాటు విమర్శలు
- ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం మీద వెంకయ్య నాయుడు ఘాటు విమర్శలు

పున్నమి ప్రతి నిధి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పై భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పు వరపు వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలుచేశారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ,ఉచితాలు అలవాటు చేయకూడదన్నారు విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. వైద్యం ప్రతి మనిషికి అవసరమైందని ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలన్నారు ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు,ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలన్నారు అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలన్నారు. సభలో లేనివారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదన్నారు.

పున్నమి ప్రతి నిధి

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పై భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పు వరపు వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలుచేశారు.
మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ,ఉచితాలు అలవాటు చేయకూడదన్నారు
విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
వైద్యం ప్రతి మనిషికి అవసరమైందని
ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలన్నారు
ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు,ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలన్నారు
అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలన్నారు.
సభలో లేనివారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.