మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న , కుందు బ్రిడ్జి పై జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఈరోజు స్వయంగా వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మొంథా తుఫాన్ ఉధృతి వల్ల కుందు బ్రిడ్జి పైనుంచి భారీగా నీరు ప్రవహించడంతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని . దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మంత్రి ఫరూక్ గారి ఆదేశాల మేరకు బ్రిడ్జి పై రోడ్డు మరమ్మత్తు పనులను స్వయంగా పర్యవేక్షించడం జరిగిందని . ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దెబ్బతిన్న ఈ రోడ్డును శరవేగంగా మరియు నాణ్యతతో మరమ్మత్తులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడం ద్వారా నందమూరి నగర్ , వైయస్సార్ నగర్ మరియు ఇతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం సులభతరం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో తాటికొండ బుగ్గ రాముడు , మరాఠీ సూరి , తాటికొండ మహేష్ , ఎమ్మార్వో శ్రీను , డిప్యూటీ ఎమ్మార్వో సంజీవ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు

కుందు బ్రిడ్జి పై జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎన్ఎండి ఫయాజ్
మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న , కుందు బ్రిడ్జి పై జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఈరోజు స్వయంగా వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మొంథా తుఫాన్ ఉధృతి వల్ల కుందు బ్రిడ్జి పైనుంచి భారీగా నీరు ప్రవహించడంతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని . దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మంత్రి ఫరూక్ గారి ఆదేశాల మేరకు బ్రిడ్జి పై రోడ్డు మరమ్మత్తు పనులను స్వయంగా పర్యవేక్షించడం జరిగిందని . ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దెబ్బతిన్న ఈ రోడ్డును శరవేగంగా మరియు నాణ్యతతో మరమ్మత్తులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడం ద్వారా నందమూరి నగర్ , వైయస్సార్ నగర్ మరియు ఇతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం సులభతరం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో తాటికొండ బుగ్గ రాముడు , మరాఠీ సూరి , తాటికొండ మహేష్ , ఎమ్మార్వో శ్రీను , డిప్యూటీ ఎమ్మార్వో సంజీవ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు

