Thursday, 5 February 2026
  • Home  
  • కిష్టాపురం ఘటనపై కాంగ్రెస్ గుండాల వైఖరిని ఖండించిన బీజేపీ నేతలు
- ఖమ్మం

కిష్టాపురం ఘటనపై కాంగ్రెస్ గుండాల వైఖరిని ఖండించిన బీజేపీ నేతలు

ఖమ్మం డిసెంబర్ పున్నమి ప్రతి నిధి స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా కిష్టాపురంలో కాంగ్రెస్ పంచాయతీ అభ్యర్థి, బీజేపీ కారణంగానే తాను ఓడిపోయానని ఆక్రోశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు జోగారావు గారి పై దాడి చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో గాయపడిన జోగారావు గారిని బీజేపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు తగు విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావు లేదని, రాజకీయ భేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయుడు రాఘవరావు, వీరం రాజు, ఈవి రమేష్, శాలి శివ సుదర్శన్ మిశ్రతో పాటు భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం డిసెంబర్
పున్నమి ప్రతి నిధి

స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా కిష్టాపురంలో కాంగ్రెస్ పంచాయతీ అభ్యర్థి, బీజేపీ కారణంగానే తాను ఓడిపోయానని ఆక్రోశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు జోగారావు గారి పై దాడి చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో గాయపడిన జోగారావు గారిని బీజేపీ నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా పోలీసులు తగు విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావు లేదని, రాజకీయ భేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయుడు రాఘవరావు, వీరం రాజు, ఈవి రమేష్, శాలి శివ సుదర్శన్ మిశ్రతో పాటు భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.