కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరిన మంత్రి నారా లోకేష్
హైదరాబాద్ నుండి విశాఖకు బయలుదేరిన మంత్రి నారా లోకేష్
విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ చేరుకుంటారు
తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు
మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శిస్తారు
బాధితులను ఆదుకునేందుకు చేసే సహాయం,
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై
అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షిస్తారు.

