Sunday, 7 December 2025
  • Home  
  • కావేరి బస్ ప్రమాదం లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపిన మంత్రి పొంగులేటి
- హైదరాబాద్

కావేరి బస్ ప్రమాదం లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపిన మంత్రి పొంగులేటి

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఈరోజు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురవడం అత్యంత దురదృష్టకరం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానరు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

పున్నమి ప్రతి నిధి

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఈరోజు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురవడం అత్యంత దురదృష్టకరం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని
ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానరు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.