శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కారకొల్లు SC కాలనీకి చెందిన వైకాపా కార్యకర్త రమణయ్య ఆకస్మిక మృతి చెందారు. కార్యకర్త మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రమణయ్య పార్థివ దేహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, అడ్వకేట్ గల్లా సుదర్శన్ నాయుడు, చంద్ర, గ్రామస్తులు ఉన్నారు.

కార్యకర్త మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కారకొల్లు SC కాలనీకి చెందిన వైకాపా కార్యకర్త రమణయ్య ఆకస్మిక మృతి చెందారు. కార్యకర్త మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రమణయ్య పార్థివ దేహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, అడ్వకేట్ గల్లా సుదర్శన్ నాయుడు, చంద్ర, గ్రామస్తులు ఉన్నారు.

