Sunday, 29 March 2026
  • Home  
  • కార్యకర్త మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే
- తిరుపతి

కార్యకర్త మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కారకొల్లు SC కాలనీకి చెందిన వైకాపా కార్యకర్త రమణయ్య ఆకస్మిక మృతి చెందారు. కార్యకర్త మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రమణయ్య పార్థివ దేహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, అడ్వకేట్ గల్లా సుదర్శన్ నాయుడు, చంద్ర, గ్రామస్తులు ఉన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కారకొల్లు SC కాలనీకి చెందిన వైకాపా కార్యకర్త రమణయ్య ఆకస్మిక మృతి చెందారు. కార్యకర్త మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రమణయ్య పార్థివ దేహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, అడ్వకేట్ గల్లా సుదర్శన్ నాయుడు, చంద్ర, గ్రామస్తులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.