Tuesday, 24 March 2026
  • Home  
  • కార్యకర్త కుటుంబానికి రూ. 5లక్షలు భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే చినరాజప్ప
- కాకినాడ

కార్యకర్త కుటుంబానికి రూ. 5లక్షలు భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే చినరాజప్ప

పున్నమి న్యూస్, పెద్దాపురం, 08/11., పెద్దాపురం నియోజకవర్గం ఇటీవల ప్రమాదవశాస్తూ మరణించినటువంటి తెదేపా కార్యకర్త కంది అప్పన అనే రమణ కుటుంబానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్త రమణ భార్య మంగమాట్లాడుతూ తెదేపా సభ్యత్వం చేయించుకోవడం వల్ల తమ కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. సభ్యత్వం ద్వారా వచ్చిన ఐదు లక్షల రూపాయలతో ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబం వాటినుంచి బయటపడిందని భావోద్వేకానికి లోనైంది. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కు, ఎమ్మెల్యే చిన రాజప్పలకు ఆమె కృతజ్ఞతలు

పున్నమి న్యూస్, పెద్దాపురం, 08/11., పెద్దాపురం నియోజకవర్గం ఇటీవల ప్రమాదవశాస్తూ మరణించినటువంటి తెదేపా కార్యకర్త కంది అప్పన అనే రమణ కుటుంబానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్త రమణ భార్య మంగమాట్లాడుతూ తెదేపా సభ్యత్వం చేయించుకోవడం వల్ల తమ కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. సభ్యత్వం ద్వారా వచ్చిన ఐదు లక్షల రూపాయలతో ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబం వాటినుంచి బయటపడిందని భావోద్వేకానికి లోనైంది. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కు, ఎమ్మెల్యే చిన రాజప్పలకు ఆమె కృతజ్ఞతలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.