శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమస్యలపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ క్రీడా మహోత్సవాల్లో పాల్గొంటూనే తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడుతున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, నామినేటెడ్ పదవులు కల్పించాలని కోరుతూ “రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ యాదవ్” ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపై పళ్ళ శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

కార్యకర్తల గౌరవానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమస్యలపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ క్రీడా మహోత్సవాల్లో పాల్గొంటూనే తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడుతున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, నామినేటెడ్ పదవులు కల్పించాలని కోరుతూ “రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ యాదవ్” ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపై పళ్ళ శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

