ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి)
ఓబులువారిపల్లి మండలం, చెన్నరాజుపాడు పంచాయతీ సోమకుల వారి పల్లి గ్రామ వాస్తవ్యులు భశినేని చెంగల్ రాయుడు గారి కుమారుడు 10 వ తరగతి చదువుతున్న కార్తీక్ గారు అకస్మత్తుగా మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లొ ఎన్డీఏకుటమి నాయుకులు పాల్కొన్నారు.

కార్తీక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్
ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి) ఓబులువారిపల్లి మండలం, చెన్నరాజుపాడు పంచాయతీ సోమకుల వారి పల్లి గ్రామ వాస్తవ్యులు భశినేని చెంగల్ రాయుడు గారి కుమారుడు 10 వ తరగతి చదువుతున్న కార్తీక్ గారు అకస్మత్తుగా మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లొ ఎన్డీఏకుటమి నాయుకులు పాల్కొన్నారు.

