పున్నమి ప్రతి నిధి:
ఖమ్మం
కార్తీక పౌర్ణమి పర్వదినం ని భక్తులు భక్తి శ్రద్ద లతో జరుపుకున్నారు.
కార్తిక పౌర్ణమి వేళ నింగిలో చందమామ ప్రకాశవంతంగా దర్శనమిచ్చారు. పొద్దున్నుండి ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం చందమామను దర్శించుకుని తమ ఉపవాసాన్ని విరమణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు శివాలయాల్లో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.
పట్టణాల నుంచి గ్రామాల దాకా భక్తి వాతావరణం నెలకొంది.


