Friday, 20 February 2026
  • Home  
  • కాగితాలపూరు రైతులకు ఊరట: పైపులైను–చెక్ డ్యాం పనులతో 400 ఎకరాలకు నీరందింపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాగితాలపూరు రైతులకు ఊరట: పైపులైను–చెక్ డ్యాం పనులతో 400 ఎకరాలకు నీరందింపు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాగితాలపూరు, జట్లకొండూరు రైతుల కోసం యుద్ధప్రాతిపదికన పైపులైను, చెక్ డ్యాం పనులను పరిశీలించారు. 400 ఎకరాలకు నీటి కొరత నివారణకు రూ.25 లక్షలతో 10 హెచ్‌పీ, 7.5 హెచ్‌పీ మోటార్ల ద్వారా నీటిని చెరువుకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొట్టేళ్లకాలువ చెక్ డ్యాం 2,000 ఎకరాలకు వరంగా మారిందన్నారు. తుఫాన్లతో నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు అందించామని, రైతు ప్రయోజనాలపై రాజీ లేదని స్పష్టం చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాగితాలపూరు, జట్లకొండూరు రైతుల కోసం యుద్ధప్రాతిపదికన పైపులైను, చెక్ డ్యాం పనులను పరిశీలించారు. 400 ఎకరాలకు నీటి కొరత నివారణకు రూ.25 లక్షలతో 10 హెచ్‌పీ, 7.5 హెచ్‌పీ మోటార్ల ద్వారా నీటిని చెరువుకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొట్టేళ్లకాలువ చెక్ డ్యాం 2,000 ఎకరాలకు వరంగా మారిందన్నారు. తుఫాన్లతో నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు అందించామని, రైతు ప్రయోజనాలపై రాజీ లేదని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.