మహాత్మా గాంధీ 156వ జన్మ దిన సందర్భంగా గాంధీ చౌక్ నందు మహాత్మా గాంధీ విగ్రహని కాంగ్రెస్ పార్టీపట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో పూలమాల వేసి ఈ సందర్భంగా దాసరి చింతలయ్య మాట్లాడుతూ ఆయనదేశస్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక సత్యాగ్రహలు ఉద్యమాలు చేసి ఆనాటి పెద్దలు పండితే జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ లాంటి నేతలు కలుపుకొని మన దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని ఆయన అన్నారు ఈ సందర్భంగా పట్టణ ఉపాధ్యక్షులు శ్రీని వాసులు మాట్లాడుతూ గాంధీ గుజరాత్ రాష్ట్రంలో జన్మంచిఅనేక సంస్కరణలు చేపట్టిమనదేశంలో పేద ప్రజలకు మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు అని తెలియ జేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పబ్బతి అబ్రాహాము సలాం, హమీద్ టౌన్ ఉపాధ్యక్షుడు శ్రీని వాసులుమాజీ సేవాదళ్ నాయకుడు మస్తాన్ మొదలగు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ 156 జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య
మహాత్మా గాంధీ 156వ జన్మ దిన సందర్భంగా గాంధీ చౌక్ నందు మహాత్మా గాంధీ విగ్రహని కాంగ్రెస్ పార్టీపట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో పూలమాల వేసి ఈ సందర్భంగా దాసరి చింతలయ్య మాట్లాడుతూ ఆయనదేశస్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక సత్యాగ్రహలు ఉద్యమాలు చేసి ఆనాటి పెద్దలు పండితే జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ లాంటి నేతలు కలుపుకొని మన దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని ఆయన అన్నారు ఈ సందర్భంగా పట్టణ ఉపాధ్యక్షులు శ్రీని వాసులు మాట్లాడుతూ గాంధీ గుజరాత్ రాష్ట్రంలో జన్మంచిఅనేక సంస్కరణలు చేపట్టిమనదేశంలో పేద ప్రజలకు మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు అని తెలియ జేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పబ్బతి అబ్రాహాము సలాం, హమీద్ టౌన్ ఉపాధ్యక్షుడు శ్రీని వాసులుమాజీ సేవాదళ్ నాయకుడు మస్తాన్ మొదలగు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

