పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 : జూబ్లీహిల్స్ నియెజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రచారంలో భాగంగా రెహ్మత్ నగర్ లోని 103వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.జూబ్లిహిల్స్ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. అనంతరం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచ కాల్చి సంబరాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, సామ భాస్కర్ రెడ్డి, రాకేష్, గిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

* కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా మాజీ మేయర్ ఇంటింటి ప్రచారం *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 : జూబ్లీహిల్స్ నియెజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రచారంలో భాగంగా రెహ్మత్ నగర్ లోని 103వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.జూబ్లిహిల్స్ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. అనంతరం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచ కాల్చి సంబరాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, సామ భాస్కర్ రెడ్డి, రాకేష్, గిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

