రాపూరు, జూన్ 06, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణము లో వెంకటగిరి కి చెందిన కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాపూరు పోలీస్ స్టేషన్ కు శానిటైజర్,మాస్కులు మరియు ఆయుర్వేదిక్ మందులు ట్రైనింగ్ డిఎస్పి షేక్ .షాను చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ లోని సిబంధికి అందించారు ఈ కార్యక్రమంలో కవచ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుండు. మనోజ్ కుమార్ మాట్లాడుతూ కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలోని పేదలకు,చెల్లా యనాధులకు కరోనా కష్ట కాలంలో నిత్యావసర వస్తువుల, మస్కలు,శానిటైజర్ పంపిణీ చేశాము మరియు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు డక్కలి, సైదాపురం, బాలాయపల్లి,రాపూరు శానిటైజర్,మాస్కులు మరియు ఆయుర్వేదిక్ మందులు పంపిణీ చేస్తున్నము ఇలాగే ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తలియజేశారు ట్రస్ట్ సభ్యులు జల్లి. జోతిర్ మయ, విజయ్,రాజేష్ పాల్గొన్నారు.
కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాపూరు పోలీస్ స్టేషన్ కు శానిటైజర్,మాస్కులు పంపిణీ
రాపూరు, జూన్ 06, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణము లో వెంకటగిరి కి చెందిన కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాపూరు పోలీస్ స్టేషన్ కు శానిటైజర్,మాస్కులు మరియు ఆయుర్వేదిక్ మందులు ట్రైనింగ్ డిఎస్పి షేక్ .షాను చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ లోని సిబంధికి అందించారు ఈ కార్యక్రమంలో కవచ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుండు. మనోజ్ కుమార్ మాట్లాడుతూ కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలోని పేదలకు,చెల్లా యనాధులకు కరోనా కష్ట కాలంలో నిత్యావసర వస్తువుల, మస్కలు,శానిటైజర్ పంపిణీ చేశాము మరియు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు డక్కలి, సైదాపురం, బాలాయపల్లి,రాపూరు శానిటైజర్,మాస్కులు మరియు ఆయుర్వేదిక్ మందులు పంపిణీ చేస్తున్నము ఇలాగే ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తలియజేశారు ట్రస్ట్ సభ్యులు జల్లి. జోతిర్ మయ, విజయ్,రాజేష్ పాల్గొన్నారు.

