Tuesday, 24 March 2026
  • Home  
  • కళత్తూరులో బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు
- తిరుపతి

కళత్తూరులో బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : తిరుపతి జిల్లా, సత్యే వేడు నియోజకవర్గంలోని కె.వి.పురం మండలం పాతకాలంలో వున్న రాయలచెరువుకు గండి పడి సర్వం కోల్పోయిన బాధితులను శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు శనివారం పరామర్శించారు. అలాగే ప్రభుత్వం తరుపున సహాయం అందించెందుకు కృషి చేస్తామని బాదితులకు హామీ ఇచ్చారు. రాయలు చెరువుకు గండి పడటం పాతపాలెం,కళత్తూరు ఎస్సీ కాలనీ పాత పాల్యేం అరుంధతి వాడ లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురి అయ్యారని, పశువులు గొర్రెలు గేదలు మేకలు మూగజీవాలు కోల్పోయారని పెట్టుకున్న పంట వందల ఎకరాలలో పంట కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించేలా చూస్తామన్నారు. అదే విధంగా 2000 కుటుంబాలు వీధిదనపడ్డారని వారికి సహాయ సహకారం అందిస్తామన్నారు. ఈ ప్రమాదానికి గురి అయిన ప్రజలకు, మూగజీవాలకు ప్రభుత్వం సహాయ అందించేలా కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేవిబిపురం మాజీ ఎంపిపి సుబ్రహ్మణ్యం,టిడిపి నాయకులు జయరామి రెడ్డి, సుదర్శన్ నాయుడు, రమేష్, సురేష్ నాయుడు, గోగినేని భాస్కర్ నాయుడు, అంజూరు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : తిరుపతి జిల్లా, సత్యే వేడు నియోజకవర్గంలోని కె.వి.పురం మండలం పాతకాలంలో వున్న రాయలచెరువుకు గండి పడి సర్వం కోల్పోయిన బాధితులను శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు శనివారం పరామర్శించారు. అలాగే ప్రభుత్వం తరుపున సహాయం అందించెందుకు కృషి చేస్తామని బాదితులకు హామీ ఇచ్చారు. రాయలు చెరువుకు గండి పడటం పాతపాలెం,కళత్తూరు ఎస్సీ కాలనీ పాత పాల్యేం అరుంధతి వాడ లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురి అయ్యారని, పశువులు గొర్రెలు గేదలు మేకలు మూగజీవాలు కోల్పోయారని పెట్టుకున్న పంట వందల ఎకరాలలో పంట కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించేలా చూస్తామన్నారు. అదే విధంగా 2000 కుటుంబాలు వీధిదనపడ్డారని వారికి సహాయ సహకారం అందిస్తామన్నారు. ఈ ప్రమాదానికి గురి అయిన ప్రజలకు, మూగజీవాలకు ప్రభుత్వం సహాయ అందించేలా కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేవిబిపురం మాజీ ఎంపిపి సుబ్రహ్మణ్యం,టిడిపి నాయకులు జయరామి రెడ్డి, సుదర్శన్ నాయుడు, రమేష్, సురేష్ నాయుడు, గోగినేని భాస్కర్ నాయుడు, అంజూరు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.