Thursday, 26 March 2026
  • Home  
  • కలెక్టర్ కు జై భీమ్ రావు పార్టీ విజ్ఞప్తి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలెక్టర్ కు జై భీమ్ రావు పార్టీ విజ్ఞప్తి

జై భీమ్రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ నాయకత్వంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు డా మైనంపాటి యేసురత్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ని కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు జిల్లాలో ఎక్కడా పార్కింగ్ ప్లేసెస్ కూడా చూపించకుండా డిజిటల్ చాలానాలు వేయడం సరైన పద్ధతి కాదని మున్సిపాలిటీ వారు భవన నిర్మాణాలు షాపింగ్ మాల్స్ సరైన పార్కింగ్ ప్లేస్ చూపించకుండా బిల్డింగులు రోడ్డులో కల్లా కడుతుంటే వారి ఉద్యోగ ధర్మాన్ని సక్రంగా నిర్వహించకపోవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ విపరీతమైన ప్రభుత్వ చలానాలు నో పార్కింగ్ కట్టవలసిన పరిస్థితులు వస్తున్నాయి అని తెలిపారు.కావున వాహనాలకు పార్కింగ్ ప్లేసెస్ చూపించాలని రోడ్ల వరకు భవనాలు నిర్మించిన నిర్మాణాలతో తొలగించి నిర్మాణాలు క్రమబద్ధీకరించాలని కలెక్టర్ కి తెలియజేశారు. అలాగే ప్రజలకు సేవలు అందించిన ఎందరో మహనీయులు విగ్రహాలు రద్దీగా ఉండే రోడ్లలో నిర్మించడం ఆ నిర్మాణాలను పబ్లిసిటీ స్థలాలుగా మార్చుకొని ఫ్లెక్సీలు నిర్మించడం వారిని అవమాన పరచడమే అవుతుందని తక్షణమే మున్సిపాలిటీ వారు అలాంటి ఫ్లెక్సీలు పెట్టనివ్వకుండా తొలగించాలని కలెక్టర్ గారి ద్వారా ఆ మహనీయులకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని కూడా ఏసురత్నంకోరారు.

జై భీమ్రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ నాయకత్వంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు డా మైనంపాటి యేసురత్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ని కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు జిల్లాలో ఎక్కడా పార్కింగ్ ప్లేసెస్ కూడా చూపించకుండా డిజిటల్ చాలానాలు వేయడం సరైన పద్ధతి కాదని మున్సిపాలిటీ వారు భవన నిర్మాణాలు షాపింగ్ మాల్స్ సరైన పార్కింగ్ ప్లేస్ చూపించకుండా బిల్డింగులు రోడ్డులో కల్లా కడుతుంటే వారి ఉద్యోగ ధర్మాన్ని సక్రంగా నిర్వహించకపోవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ విపరీతమైన ప్రభుత్వ చలానాలు నో పార్కింగ్ కట్టవలసిన పరిస్థితులు వస్తున్నాయి అని తెలిపారు.కావున వాహనాలకు పార్కింగ్ ప్లేసెస్ చూపించాలని రోడ్ల వరకు భవనాలు నిర్మించిన నిర్మాణాలతో తొలగించి నిర్మాణాలు క్రమబద్ధీకరించాలని కలెక్టర్ కి తెలియజేశారు. అలాగే ప్రజలకు సేవలు అందించిన ఎందరో మహనీయులు విగ్రహాలు రద్దీగా ఉండే రోడ్లలో నిర్మించడం ఆ నిర్మాణాలను పబ్లిసిటీ స్థలాలుగా మార్చుకొని ఫ్లెక్సీలు నిర్మించడం వారిని అవమాన పరచడమే అవుతుందని తక్షణమే మున్సిపాలిటీ వారు అలాంటి ఫ్లెక్సీలు పెట్టనివ్వకుండా తొలగించాలని కలెక్టర్ గారి ద్వారా ఆ మహనీయులకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని కూడా ఏసురత్నంకోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.