కనిగిరి ఎస్సీ కాలనీలో కలుషిత నీరు తాగడం వల్ల విద్యార్థులకు కామెర్లు వచ్చినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో కామెర్లు వచ్చిన విద్యార్థులను పరామర్శించారు. మంచినీటి బోరు వద్ద కలుషిత నీరు చేరడం, వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చెందడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

కలుషిత నీటి వల్లే విద్యార్థులకు కామెర్లు: డీఎంహెచ్
కనిగిరి ఎస్సీ కాలనీలో కలుషిత నీరు తాగడం వల్ల విద్యార్థులకు కామెర్లు వచ్చినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో కామెర్లు వచ్చిన విద్యార్థులను పరామర్శించారు. మంచినీటి బోరు వద్ద కలుషిత నీరు చేరడం, వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చెందడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

