కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం అని శ్రీకాళహస్తిల శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.ఈ రోడ్డు ప్రమాదం లో బస్సు కాలిపోయే దృశ్యాలు చూస్తే హృదయం ద్రవించుకుపోతుందని,ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ట్రావెల్స్ యాజమాన్యులు మరియు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు.

- తిరుపతి
కర్నూలు సంఘన చాలా బాధాకరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం అని శ్రీకాళహస్తిల శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.ఈ రోడ్డు ప్రమాదం లో బస్సు కాలిపోయే దృశ్యాలు చూస్తే హృదయం ద్రవించుకుపోతుందని,ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ట్రావెల్స్ యాజమాన్యులు మరియు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు.

