Saturday, 19 July 2025
  • Home  
  • కరోన విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్ లోన్ విషయంలో ప్రజలను ఇబ్బందులు గురి చేయడం తగదు బిజెపి జిల్లా నేత బోలా
- Featured

కరోన విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్ లోన్ విషయంలో ప్రజలను ఇబ్బందులు గురి చేయడం తగదు బిజెపి జిల్లా నేత బోలా

మనుబోలు 21-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్ ) మనుబోలు మండలం కాగితలపూర్ హరిజన వాడ కు చెందిన జోగి అశోక్ ఇటివల ఆత్మహత్యాయత్నం కు పాల్పడిన విషయం లో ఆయనను పరామర్శించి అందుకు గల కారణాలను మనుబోలు మండల బిజెపి పార్టీ నాయకులు అడిగి తెలుసుకున్నారు.బ్యాంకు పొదుపు లోను విషయంలో బ్యాంక్ అధికారులు మరియు బాధితుడు జోగి అశోక్ కు మధ్య జరిగిన విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు కరోనా కష్టకాలంలో లోన్లు విషయంలో ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు కేంద్ర ప్రభుత్వం బ్యాంకు అధికారులకు లోన్లు విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ బ్యాంక్ అధికారులు వేధించడం తగదన్నారు .ఈ సమస్య విషయంలో బిజెపి నాయకులు అందరం మాట్లాడుకొని అవసరమైతే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయి అశోక్ కుటుంబానికి న్యాయం జరిగేటట్లు చేయాలని అందరం కలిసి తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పట్నం వీర ప్రతాప్ నాయకులు భూపతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

మనుబోలు 21-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్ ) మనుబోలు మండలం కాగితలపూర్ హరిజన వాడ కు చెందిన జోగి అశోక్ ఇటివల ఆత్మహత్యాయత్నం కు పాల్పడిన విషయం లో ఆయనను పరామర్శించి అందుకు గల కారణాలను మనుబోలు మండల బిజెపి పార్టీ నాయకులు అడిగి తెలుసుకున్నారు.బ్యాంకు పొదుపు లోను విషయంలో బ్యాంక్ అధికారులు మరియు బాధితుడు జోగి అశోక్ కు మధ్య జరిగిన విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు కరోనా కష్టకాలంలో లోన్లు విషయంలో ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు కేంద్ర ప్రభుత్వం బ్యాంకు అధికారులకు లోన్లు విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ బ్యాంక్ అధికారులు వేధించడం తగదన్నారు .ఈ సమస్య విషయంలో బిజెపి నాయకులు అందరం మాట్లాడుకొని అవసరమైతే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయి అశోక్ కుటుంబానికి న్యాయం జరిగేటట్లు చేయాలని అందరం కలిసి తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పట్నం వీర ప్రతాప్ నాయకులు భూపతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.