రాపూరు పట్టణం కొత్తపేట లో ఏడవ వార్డు నందు ఆశ వాలంటీరు మరియు గ్రామ వాలంటీర్లు సర్వే నిర్వహిస్తూ వార్డు లోని ప్రజలకు ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం ఉన్నాయా లేవా అని పరిశీలించి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఉంటే వారి వివరాలను నమోదు చేసుకుని అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం జరుగుతుంది మరియు కరోనా వ్యాధిపై అవగాహన కల్పిస్తు చేతులు మరియు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలని వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలోఆశా వాలంటీర్ లక్ష్మి గ్రామ వాలంటీర్ ఆస్మా