Wednesday, 25 March 2026
  • Home  
  • కరిమి రాజేశ్వరరావుకు ఘన సత్కారం
- ఆంధ్రప్రదేశ్ - శ్రీకాకుళం 

కరిమి రాజేశ్వరరావుకు ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ కార్యదర్శిగా ఇటీవల నియమితులైన మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య గారు ప్రత్యేకంగా హాజరై, శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ప్రధాన నాయకులు పాల్గొని, పార్టీకి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. కొత్త బాధ్యతలతో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.స్థానిక నాయకులు మాట్లాడుతూ — “రాజేశ్వరరావు గారి నియామకం మా ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చింది. ఆయన నాయకత్వం వల్ల పార్టీ శక్తివంతమవుతుంది” అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ కార్యదర్శిగా ఇటీవల నియమితులైన మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య గారు ప్రత్యేకంగా హాజరై, శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ప్రధాన నాయకులు పాల్గొని, పార్టీకి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. కొత్త బాధ్యతలతో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.స్థానిక నాయకులు మాట్లాడుతూ — “రాజేశ్వరరావు గారి నియామకం మా ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చింది. ఆయన నాయకత్వం వల్ల పార్టీ శక్తివంతమవుతుంది” అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.