పున్నమి: నవంబర్ 13 రంగారెడ్డి జిల్లా: తెలంగాణ కమ్యూనిటీ పరామెడికల్ వైద్యుల ఐక్యవేదిక రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లలితా దేవిని మర్యాదపూర్వకంగా గురువారం రోజున కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఉక్కుల అశోక్ రంగారెడ్డి జిల్లా నాయకులు సయ్యద్ అబ్దుల్ ఖావి ,సరిత గౌడ్, అశోక్ కుమార్, అనిల్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉప్పుల అశోక్ మాట్లాడుతూ ఆర్.ఎం.పి పిఎంపి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవిని కోరారు. సాధ్యమైనంత తొందరలో ఆర్ఎంపిపీ ఎంపీ ఇలా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి తెలిపారు.

కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో DMHO కు సన్మానం
పున్నమి: నవంబర్ 13 రంగారెడ్డి జిల్లా: తెలంగాణ కమ్యూనిటీ పరామెడికల్ వైద్యుల ఐక్యవేదిక రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లలితా దేవిని మర్యాదపూర్వకంగా గురువారం రోజున కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఉక్కుల అశోక్ రంగారెడ్డి జిల్లా నాయకులు సయ్యద్ అబ్దుల్ ఖావి ,సరిత గౌడ్, అశోక్ కుమార్, అనిల్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉప్పుల అశోక్ మాట్లాడుతూ ఆర్.ఎం.పి పిఎంపి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవిని కోరారు. సాధ్యమైనంత తొందరలో ఆర్ఎంపిపీ ఎంపీ ఇలా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి తెలిపారు.

