దేవినవరాత్రుల సందర్బంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదివారం శ్రీకాళహస్తి పట్టణం బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.వారితో పాటుగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక్ శ్రీనివాసులు పాల్గొన్నారు.ముందుగా వారికి ఆలయ అధ్యక్షులు జూలగంటి మురళి మోహన్ గుప్తా గౌరవ అధ్యక్షులు M.R.V. సురేంద్ర బాబు (చిట్టి),మరియు ఆలయ పాలకమండలి సభ్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బియ్యపు మధుసూధన్ రెడ్డి ని దుస్సాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు
దేవినవరాత్రుల సందర్బంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదివారం శ్రీకాళహస్తి పట్టణం బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.వారితో పాటుగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక్ శ్రీనివాసులు పాల్గొన్నారు.ముందుగా వారికి ఆలయ అధ్యక్షులు జూలగంటి మురళి మోహన్ గుప్తా గౌరవ అధ్యక్షులు M.R.V. సురేంద్ర బాబు (చిట్టి),మరియు ఆలయ పాలకమండలి సభ్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బియ్యపు మధుసూధన్ రెడ్డి ని దుస్సాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

