Monday, 8 December 2025
  • Home  
  • కనుల పండువగా పుష్ప యాగం
- ఆంధ్రప్రదేశ్

కనుల పండువగా పుష్ప యాగం

సి.ఎస్.పురం: మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి మహా ఫూష్పయాగం కనుల పండువగా నిర్వహించారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను తిలకించి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం, రాజగోపురం, ప్రాంగణం విద్యుత్తు దీపాల వెలుగుల్లో కాంతులినాయి. కోలాట ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టు కున్నాయి. దాతల సహకారంతో భక్తులకు భోజన వసతి కల్పించారు. ఈవో ఎస్. నరసింహాబాబు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కె. చిన్నఆదినారాయణ, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సి.ఎస్.పురం: మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి మహా ఫూష్పయాగం కనుల పండువగా నిర్వహించారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను తిలకించి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం, రాజగోపురం, ప్రాంగణం విద్యుత్తు దీపాల వెలుగుల్లో కాంతులినాయి. కోలాట ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టు కున్నాయి. దాతల సహకారంతో భక్తులకు భోజన వసతి కల్పించారు. ఈవో ఎస్. నరసింహాబాబు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కె. చిన్నఆదినారాయణ, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.