Sunday, 7 December 2025
  • Home  
  • కనిగిరి కొండపై కార్తీక జ్యోతి వెలిగింపు: భక్తితో పరమశివుడికి ఆంజనేయుల నివాళి
- ఆంధ్రప్రదేశ్

కనిగిరి కొండపై కార్తీక జ్యోతి వెలిగింపు: భక్తితో పరమశివుడికి ఆంజనేయుల నివాళి

కనిగిరి కొండపై కార్తీక మాసం సందర్భంగా, పట్టపురాజు ఆంజనేయులు స్వామి ప్రతిరోజూ సాయంత్రం కొండపైకి వెళ్లి కార్తీక జ్యోతిని వెలిగిస్తున్నారు. 17వ రోజు శుక్రవారం సాయంత్రం, ఆయన స్వామివారికి నైవేద్యం సమర్పించి, శివ స్మరణ చేసి జ్యోతిని వెలిగించారు. కనిగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ జ్యోతిని దర్శించుకున్నారు.

కనిగిరి కొండపై కార్తీక మాసం సందర్భంగా, పట్టపురాజు ఆంజనేయులు స్వామి ప్రతిరోజూ సాయంత్రం కొండపైకి వెళ్లి కార్తీక జ్యోతిని వెలిగిస్తున్నారు. 17వ రోజు శుక్రవారం సాయంత్రం, ఆయన స్వామివారికి నైవేద్యం సమర్పించి, శివ స్మరణ చేసి జ్యోతిని వెలిగించారు. కనిగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ జ్యోతిని దర్శించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.