ప్రకాశం జిల్లా కనిగిరిలో పండ్ల వ్యాపారి షేక్ గౌస్ బాషా శనివారం తన నిజాయితీని చాటుకున్నారు. కూచిపూడి గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి గౌస్ బాషా దుకాణంలో పండ్లు కొనుగోలు చేస్తూ, బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును అక్కడే మర్చిపోయారు. గౌస్ బాషా ఆ బ్యాగును గుర్తించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు బ్యాగు యజమానిని గుర్తించి, రూ. 7,00,000 విలువైన బంగారు ఆభరణాలు, రూ. 50,000 నగదుతో కూడిన బ్యాగును వారికి తిరిగి అందజేశారు. ఈ సంఘటనపై డీఎస్పీ సాయి ఈశ్వర యశ్వంత్ పండ్ల వ్యాపారి గౌస్ బాషా నిజాయితీని అభినందించారు.

కనిగిరిలో పండ్ల వ్యాపారికి సన్మానం
ప్రకాశం జిల్లా కనిగిరిలో పండ్ల వ్యాపారి షేక్ గౌస్ బాషా శనివారం తన నిజాయితీని చాటుకున్నారు. కూచిపూడి గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి గౌస్ బాషా దుకాణంలో పండ్లు కొనుగోలు చేస్తూ, బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును అక్కడే మర్చిపోయారు. గౌస్ బాషా ఆ బ్యాగును గుర్తించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు బ్యాగు యజమానిని గుర్తించి, రూ. 7,00,000 విలువైన బంగారు ఆభరణాలు, రూ. 50,000 నగదుతో కూడిన బ్యాగును వారికి తిరిగి అందజేశారు. ఈ సంఘటనపై డీఎస్పీ సాయి ఈశ్వర యశ్వంత్ పండ్ల వ్యాపారి గౌస్ బాషా నిజాయితీని అభినందించారు.

