Monday, 8 December 2025
  • Home  
  • కడియద్దలో వేడుకగా శరన్నవరాత్రి మహోత్సవాలు…
- పశ్చిమ గోదావరి

కడియద్దలో వేడుకగా శరన్నవరాత్రి మహోత్సవాలు…

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) తాడేపల్లిగూడెం మండలం కడిగడ్డలో శ్రీ బాలా త్రిపుర సుందరి దసరా ఉత్సవ పీఠం వద్ద సోమవారం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలతో మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లలితా సహస్ర పారాయణం, భగవద్గీత చేశారు. నవరాత్రులు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)

తాడేపల్లిగూడెం మండలం కడిగడ్డలో శ్రీ బాలా త్రిపుర సుందరి దసరా ఉత్సవ పీఠం వద్ద సోమవారం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలతో మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లలితా సహస్ర పారాయణం, భగవద్గీత చేశారు. నవరాత్రులు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.