ఖాజీపేటలోని అగ్రహారానికి చెందిన విద్యార్థి కీర్తన మృతదేహానికి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వైద్య అధికారులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో విద్యార్థిని కీర్తన మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణమంతా కన్నీటి సంద్రమైంది.

- కడప
కడప: కీర్తనకు పోస్టుమార్టం పూర్తి
ఖాజీపేటలోని అగ్రహారానికి చెందిన విద్యార్థి కీర్తన మృతదేహానికి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వైద్య అధికారులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో విద్యార్థిని కీర్తన మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణమంతా కన్నీటి సంద్రమైంది.

