పలమనేరు లయన్స్ క్లబ్ ,
జిల్లా అంధత్వ నివారణ సంస్థ , P.E.S. వైద్య కళాశాల – కుప్పం వారి ఆధ్వర్యములో
కీ॥శే॥ కె. రామమూర్తి (స్వతంత్ర సమరయోధులు) వారి జ్ఞాపకార్థం వారి భార్య కె.ఆర్. జయలక్ష్మమ్మ సహకారముతో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక లయన్స్ క్లబ్లో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్దఎత్తున వృద్ధులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరం 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని ఆపరేషన్ కోసం 15 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.కంటి ఆపరేషన్లకు ఎంపికైనవారిని ఆపరేషన్ల కోసం పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కె.ఆర్. జయశంకర్ మాట్లాడుతూ ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిదంగా లయన్స్ సేవ కేంద్రంలో నిర్వహించె ప్రతి వైద్య శిబిరాలను సద్వినియోగం చేయించుకొని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శృతి, సల్మా, లైన్స్ క్లబ్ కార్యదర్శి డా॥ మహమూద్, ఉపాధ్యక్షులు పళని,కోశాధికారి పుగలేంది, శ్రీపురం సీతారామయ్య, చంద్రయ్య శెట్టి, నరేంద్ర, గడ్డం శివ తదితరులు పాల్గొన్నారు.

*కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన*
పలమనేరు లయన్స్ క్లబ్ , జిల్లా అంధత్వ నివారణ సంస్థ , P.E.S. వైద్య కళాశాల – కుప్పం వారి ఆధ్వర్యములో కీ॥శే॥ కె. రామమూర్తి (స్వతంత్ర సమరయోధులు) వారి జ్ఞాపకార్థం వారి భార్య కె.ఆర్. జయలక్ష్మమ్మ సహకారముతో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక లయన్స్ క్లబ్లో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్దఎత్తున వృద్ధులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరం 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని ఆపరేషన్ కోసం 15 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.కంటి ఆపరేషన్లకు ఎంపికైనవారిని ఆపరేషన్ల కోసం పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కె.ఆర్. జయశంకర్ మాట్లాడుతూ ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిదంగా లయన్స్ సేవ కేంద్రంలో నిర్వహించె ప్రతి వైద్య శిబిరాలను సద్వినియోగం చేయించుకొని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శృతి, సల్మా, లైన్స్ క్లబ్ కార్యదర్శి డా॥ మహమూద్, ఉపాధ్యక్షులు పళని,కోశాధికారి పుగలేంది, శ్రీపురం సీతారామయ్య, చంద్రయ్య శెట్టి, నరేంద్ర, గడ్డం శివ తదితరులు పాల్గొన్నారు.

