హిందూపురం వైసీపీ ఆఫీసు మీద దాడి చేయడం ఖండిస్తున్నామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం ఎమ్మెల్యే అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించే విధంగా చేసుకున్నది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేస్తున్న ప్రజా ఉద్యమానికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక దాడులు చేయడం దుర్మార్గమైన పని అని ఎమ్మెల్యే అన్నారు.

ఓర్వలేక దాడులు చేయడం దుర్మార్గం : అరకు ఎమ్మెల్యే
హిందూపురం వైసీపీ ఆఫీసు మీద దాడి చేయడం ఖండిస్తున్నామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం ఎమ్మెల్యే అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించే విధంగా చేసుకున్నది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేస్తున్న ప్రజా ఉద్యమానికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక దాడులు చేయడం దుర్మార్గమైన పని అని ఎమ్మెల్యే అన్నారు.

