💐స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అనగా తేదీ20-07-2025 ఆదివారం బ్రహ్మీ ముహూర్తంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జోన్ పిన్నింటిపేట శ్రీ సత్య సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో SV కొత్తూరు గ్రామంలో శ్రీ సత్య సాయి నాధుని పల్లకి సేవ మరియు ఇరువురి నారాయణ లకు అమృత కలశంలు ఇవ్వడంజరిగింది…గ్రామంలో ఇంటింటా ముందర భక్తులురంగవల్లికలు కలసలతో అలంకరించారు.స్వామి వారి పల్లకి సేవ పిన్నింటి పేట సాయి భక్తజన బృందం చే చాలా చక్కగా చేయడం జరిగింది.. స్వామి యొక్క ఆశీస్సులు పాల్గొన్న భక్తులందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను…ఇట్లు సమితి కన్వీనర్ గారు పొట్నూరు రత్నాకర్ రావు ఓం శ్రీ సాయి రాం 🙏
