ఒంటిమిట్ట పాదయాత్రలో అమర్నాథ్ రెడ్డివి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి 11వ ఒంటిమిట్ట మహాపాదయాత్ర సందర్భంగా ఈరోజు ఉదయం నందలూరు వద్ద కలిసి శాలువాతో సత్కరించి పూలమాలవేసి పాదయాత్రలో పాల్గొన్న వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి, గునిశెట్టి రమేష్, విజయ్ కుమార్ రెడ్డి, పుల్లంపేట జడ్పిటిసి రాంనాదం,పుల్లంపేట మండల కన్వీనర్ ముస్టాక్, తదితరులు పాల్గొన్నారు.


