Thursday, 5 February 2026
  • Home  
  • ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా పరసా
- ఆంధ్రప్రదేశ్

ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా పరసా

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా పరసా సుబ్బారావు (సాక్షి) ఎన్నికయ్యారు. రిపోర్టర్ గా 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సుబ్బారావు ఈనాడులో దీర్ఘ కాలంగా పనిచేశారు. ప్రస్తుతం సాక్షి అమలాపురం టౌన్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (apuwj) సంఘంలో ఆది నుంచి పనిచేసారు. సెప్టెంబర్ నెల చివరిలో బీహార్ లో జరిగే నేషనల్ కౌన్సిల్ సమావేశంలో సుబ్బారావు పాల్గొంటారు.

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా పరసా సుబ్బారావు (సాక్షి) ఎన్నికయ్యారు. రిపోర్టర్ గా 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సుబ్బారావు ఈనాడులో దీర్ఘ కాలంగా పనిచేశారు. ప్రస్తుతం సాక్షి అమలాపురం టౌన్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (apuwj) సంఘంలో ఆది నుంచి పనిచేసారు. సెప్టెంబర్ నెల చివరిలో బీహార్ లో జరిగే నేషనల్ కౌన్సిల్ సమావేశంలో సుబ్బారావు పాల్గొంటారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.