శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో మండలానికి చెందిన 9మంది వైసీపీ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా ఎంపీపీ పదవిని తెదేపా కైవసంచేసుకుంది ఎంపీపీగా ఎన్నికైన ఆదిలక్ష్మి, టిడిపికి భారీగా ఎంపీటీసీల మద్దత్తుతో కంగుతిన్న వైసీపీ. ఎన్నికైన వారిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రజాస్వామ్యబద్ధంగా సామరస్యంగా ఎటువంటి గొడవలకు తావు లేకుండా గత ప్రభుత్వంలో మాదిరి గందరగోళానికి గురి చెయ్యకుండా తొమ్మిది మంది ఎంపీటీసీలు అందరూ కలుసుకొని ఏకగ్రీవంగా పంగురు గ్రామానికి చెందిన ఆది లక్ష్మమ్మని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఏర్పేడు టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పేరం ధనం జయులు నాయుడు గారు, చెంచయ్య నాయుడు గారు శివశంకరరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, నైనూరు పున్నారావు గారు, ఏర్పేడు pacs ఛైర్మన్ మహేష్ రెడ్డి గారు, క్రిష్ణవేణి, రాఘవేంద్ర, శివాజీ రెడ్డి,గోపాల్ రెడ్డి చంద్రశేఖర్ నాయుడు, బాబు నాయుడు, గిరి నాయుడు, రవి నాయుడు, జగదీష్, కేశినేని సుబ్రహ్మణ్యం, రాచటి సుబ్రహ్మణ్యం, గుణాయాదవ్, రమణ, హేమాక్షి, మోహన్ రెడ్డి, రామదాసు, గోల్డుమెన్, నాగేష్, సురేష్, రాజా, వెంకయ్య, తాళ్లపాకు సుధాకర్ రెడ్డి, మునీశ్వర్, రమేష్ యాదవ్, శీను, నరసింహులు, సుధాకర్ నాయుడు, దినకర్ నాయుడు, మనోహర్ నాయుడు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఏర్పేడు ఎంపీపీ పదవి కైవసంచేసుకున్న తెదేపా
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో మండలానికి చెందిన 9మంది వైసీపీ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా ఎంపీపీ పదవిని తెదేపా కైవసంచేసుకుంది ఎంపీపీగా ఎన్నికైన ఆదిలక్ష్మి, టిడిపికి భారీగా ఎంపీటీసీల మద్దత్తుతో కంగుతిన్న వైసీపీ. ఎన్నికైన వారిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రజాస్వామ్యబద్ధంగా సామరస్యంగా ఎటువంటి గొడవలకు తావు లేకుండా గత ప్రభుత్వంలో మాదిరి గందరగోళానికి గురి చెయ్యకుండా తొమ్మిది మంది ఎంపీటీసీలు అందరూ కలుసుకొని ఏకగ్రీవంగా పంగురు గ్రామానికి చెందిన ఆది లక్ష్మమ్మని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఏర్పేడు టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పేరం ధనం జయులు నాయుడు గారు, చెంచయ్య నాయుడు గారు శివశంకరరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, నైనూరు పున్నారావు గారు, ఏర్పేడు pacs ఛైర్మన్ మహేష్ రెడ్డి గారు, క్రిష్ణవేణి, రాఘవేంద్ర, శివాజీ రెడ్డి,గోపాల్ రెడ్డి చంద్రశేఖర్ నాయుడు, బాబు నాయుడు, గిరి నాయుడు, రవి నాయుడు, జగదీష్, కేశినేని సుబ్రహ్మణ్యం, రాచటి సుబ్రహ్మణ్యం, గుణాయాదవ్, రమణ, హేమాక్షి, మోహన్ రెడ్డి, రామదాసు, గోల్డుమెన్, నాగేష్, సురేష్, రాజా, వెంకయ్య, తాళ్లపాకు సుధాకర్ రెడ్డి, మునీశ్వర్, రమేష్ యాదవ్, శీను, నరసింహులు, సుధాకర్ నాయుడు, దినకర్ నాయుడు, మనోహర్ నాయుడు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

