Thursday, 12 February 2026
  • Home  
  • ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. ఒకేసారి ఖాతాల్లో రూ.18 వేలు!
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. ఒకేసారి ఖాతాల్లో రూ.18 వేలు!

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ పీఎం కిసాన్ పై కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. 12వ విడత నుంచి ఖాతాల్లో డబ్బులు జమకాని రైతులకు మరో అవకాశం కల్పించింది. రైతులు ఆధార్ సీడింగ్, ఈ-కేవైసీ, ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేస్తే 12వ విడత నుంచి 20వ విడత వరకు రూ.18 వేలు పొందవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే, ఆగిపోయిన అన్ని వాయిదాలను ఒకేసారి విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్ నాథ్ ఠాకూర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
పీఎం కిసాన్ పై కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. 12వ విడత నుంచి ఖాతాల్లో డబ్బులు జమకాని రైతులకు మరో అవకాశం కల్పించింది. రైతులు ఆధార్ సీడింగ్, ఈ-కేవైసీ, ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేస్తే 12వ విడత నుంచి 20వ విడత వరకు రూ.18 వేలు పొందవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే, ఆగిపోయిన అన్ని వాయిదాలను ఒకేసారి విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్ నాథ్ ఠాకూర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.