Monday, 8 December 2025
  • Home  
  • ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు
- తిరుపతి

ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

అఖిల భారత విద్యార్థి సమాఖ్య మరియు భారత యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. రామానాయుడు,సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి పిలుపు మేరకు షహీద్ భగత్ సింగ్ 118 వ జయంతి పురస్కరించుకొని ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి,ఏఐఎస్ఎఫ్ బండి చలపతి మాట్లాడుతూ 12 ఏళ్ళ అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి 23 ఏళ్లకే సహచరులు రాజ్ గురు సుఖ దేవ్ లతో కలిపి ఉరితీయబడ్డ ప్రభావశీల విప్లవకారులలో భగత్ సింగ్ అగ్రగణ్యులు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్,ఏఐటియూసి నాయకులు పాల్గొన్నారు.

అఖిల భారత విద్యార్థి సమాఖ్య మరియు భారత యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. రామానాయుడు,సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి పిలుపు మేరకు షహీద్ భగత్ సింగ్ 118 వ జయంతి పురస్కరించుకొని ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి,ఏఐఎస్ఎఫ్ బండి చలపతి మాట్లాడుతూ 12 ఏళ్ళ అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి 23 ఏళ్లకే సహచరులు రాజ్ గురు సుఖ దేవ్ లతో కలిపి ఉరితీయబడ్డ ప్రభావశీల విప్లవకారులలో భగత్ సింగ్ అగ్రగణ్యులు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్,ఏఐటియూసి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.