గూడూరు ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు రాజ్యాంగ పీఠికను పటించారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు (వక్తృత్వం, క్విజ్, పాటల పోటీలు మొదలైనవి) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకుడు రవిరాజు, డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ శైలజ, కృపా కరుణ వాణి, డాక్టర్ పీర్ కుమార్, లక్ష్మీ హిమబిందు తదితర అధ్యాపక సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
గూడూరు ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు రాజ్యాంగ పీఠికను పటించారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు (వక్తృత్వం, క్విజ్, పాటల పోటీలు మొదలైనవి) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకుడు రవిరాజు, డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ శైలజ, కృపా కరుణ వాణి, డాక్టర్ పీర్ కుమార్, లక్ష్మీ హిమబిందు తదితర అధ్యాపక సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

