శ్రీకాళహస్తి అక్టోబర్ 22, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరపని వర్షాలకారణంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం అందజేయాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునివ్వడంతో బి.యస్. ఆర్. పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా బీసీ సెల్ కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుని పట్టణ సమీపం లోని ఎస్సీ కాలనీలైన లక్ష్మీ కానీ, తుఫాన్ సెంటర్ లలో ఎస్సీ కాలనీలో వర్ష ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న గిరిజలనుల బియ్యం, కూరగాయతోపాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వైసిపి జిల్లా బీసీ సెల్ కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడతూ… అధిక వర్షాలకారణంగా కష్టాలలో ఉన్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆలాగే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తోచిన సయం అందించాలని అయన కోరారు.

ఎస్సీ కాలనీలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన వైకాపా నేత
శ్రీకాళహస్తి అక్టోబర్ 22, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరపని వర్షాలకారణంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం అందజేయాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునివ్వడంతో బి.యస్. ఆర్. పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా బీసీ సెల్ కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుని పట్టణ సమీపం లోని ఎస్సీ కాలనీలైన లక్ష్మీ కానీ, తుఫాన్ సెంటర్ లలో ఎస్సీ కాలనీలో వర్ష ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న గిరిజలనుల బియ్యం, కూరగాయతోపాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వైసిపి జిల్లా బీసీ సెల్ కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడతూ… అధిక వర్షాలకారణంగా కష్టాలలో ఉన్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆలాగే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తోచిన సయం అందించాలని అయన కోరారు.

