పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరుసగా ఒక వర్గం వారు హిందువులపై దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఇటీవల నాగోల్ లో మొబైల్ సెంటర్ నిర్వాహకుడు ఖదీర్ సాయి కిషోర్ పై దాడి చేసిన విషయం తెలిసినదే కాగా నిన్న రాత్రి హిందూ క్యాబ్ డ్రైవర్ సురేష్ తన కారుపై జైశ్రీరామ్ అని రాసుకున్నందుకు కేవలం హిందువు అని టార్గెట్ చేసి ఒక వర్గానికి చెందిన యువకులు దాడి చేసి సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించి నిరసన తెలిపారు. వారి వెంట జిహెచ్ఎంసి మాజీ కార్పొరేటర్లు బిజెపి రాష్ట్ర నాయకులు హిందూ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

*ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన శ్రీరాములు అందెల —మొన్న సాయి కిషోర్ పై నేడు క్యాబ్ డ్రైవర్ సురేష్ పై వరుసగా దాడి*
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరుసగా ఒక వర్గం వారు హిందువులపై దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఇటీవల నాగోల్ లో మొబైల్ సెంటర్ నిర్వాహకుడు ఖదీర్ సాయి కిషోర్ పై దాడి చేసిన విషయం తెలిసినదే కాగా నిన్న రాత్రి హిందూ క్యాబ్ డ్రైవర్ సురేష్ తన కారుపై జైశ్రీరామ్ అని రాసుకున్నందుకు కేవలం హిందువు అని టార్గెట్ చేసి ఒక వర్గానికి చెందిన యువకులు దాడి చేసి సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించి నిరసన తెలిపారు. వారి వెంట జిహెచ్ఎంసి మాజీ కార్పొరేటర్లు బిజెపి రాష్ట్ర నాయకులు హిందూ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

