ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటించి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 ఎమ్మెస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బహిరంగ సభ దృశ్యాలను లోకల్ యాప్ వీడియో రూపంలో అందిస్తుంది.

- ఆంధ్రప్రదేశ్
ఎమ్మెస్ఎంఈ పార్కులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటించి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 ఎమ్మెస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బహిరంగ సభ దృశ్యాలను లోకల్ యాప్ వీడియో రూపంలో అందిస్తుంది.

