Tuesday, 24 March 2026
  • Home  
  • ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన… బిజెపి నాయకులు మహేందర్
- E-పేపర్

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన… బిజెపి నాయకులు మహేందర్

పున్నమి న్యూస్ ప్రతినిధి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జి : ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన… బిజెపి నాయకులు మహేందర్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు *పి మహేందర్ ,* సుమారు వందమంది కార్యకర్తలతో, ఈ రోజు *మార్కెట్ కమిటీ చైర్మన్ తంబాలపల్లి గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం *ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి* సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి *మహేందర్ ని,* సాదరంగా ఆహ్వానించిన *ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి భూపతిగల్లా మహిపాల్, మున్సిపాలిటీ పదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

పున్నమి న్యూస్ ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం
నియోజకవర్గం ఇంచార్జి :

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన… బిజెపి నాయకులు మహేందర్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు *పి మహేందర్ ,* సుమారు వందమంది కార్యకర్తలతో, ఈ రోజు *మార్కెట్ కమిటీ చైర్మన్ తంబాలపల్లి గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం *ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి* సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి *మహేందర్ ని,* సాదరంగా ఆహ్వానించిన *ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి భూపతిగల్లా మహిపాల్, మున్సిపాలిటీ పదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.