Wednesday, 25 March 2026
  • Home  
  • ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా దక్షిణ నియోజకవర్గం మహిళలకు కుట్టు మిషన్ ల పంపిణి.*
- విశాఖపట్నం

ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా దక్షిణ నియోజకవర్గం మహిళలకు కుట్టు మిషన్ ల పంపిణి.*

*ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా దక్షిణ నియోజకవర్గం మహిళలకు కుట్టు మిషన్ ల పంపిణి.* *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి చొరవతో వేదాంత కంపెనీవారి ఆర్థిక సహాయంతో ఈ రోజు జగదాంబ జంక్షన్ దగ్గర అంబికా బాగ్ లో దక్షిణ నియోజకవర్గం పేద మహిళలకు ఉచితంగా 75 మందికి కుట్టు మిషన్ లు పంపిణి చేశారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాట్లాడుతూ పేద మహిళలు తన కాళ్ళ మీద తాము నిలబడాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యం లో భాగంగా ఈ రోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫౌండ్స్ ద్వారా వేదాంత కంపెనీ చేస్తున్న అభివృద్ధి పనులలో భాగంగా ఈ కుట్టు మిషన్ లు పంపిణి చేసారన్నారు, ప్రతి మహిళా స్వయం ప్రతిపత్తి సాధించేలా అభివృద్ధి సాదించాలి అని అన్నారు, ఇలాంటి అభివృద్ధి పనులు భవిష్యత్తు లో వేదాంత వారి ప్రోత్సాహంతో మరిన్ని చెప్పడతామని అన్నారు, ఈ కార్యక్రమం లో లబ్ధిదార మహిళలు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు సేవలు మరువలేనివని,ఎమ్మెల్యే గారికి, వేదాంత కంపెనీ వారికీ కృతజ్ఞతలు తెలియచేసారు, ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారితో పాటు వేదాంత కంపెనీ తరుపున శ్రీ లక్ష్మి గారు పాల్గొన్నారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు,

*ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా దక్షిణ నియోజకవర్గం మహిళలకు కుట్టు మిషన్ ల పంపిణి.*
*విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- *
విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి చొరవతో వేదాంత కంపెనీవారి ఆర్థిక సహాయంతో ఈ రోజు జగదాంబ జంక్షన్ దగ్గర అంబికా బాగ్ లో దక్షిణ నియోజకవర్గం పేద మహిళలకు ఉచితంగా 75 మందికి కుట్టు మిషన్ లు పంపిణి చేశారు,

ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాట్లాడుతూ పేద మహిళలు తన కాళ్ళ మీద తాము నిలబడాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యం లో భాగంగా ఈ రోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫౌండ్స్ ద్వారా వేదాంత కంపెనీ చేస్తున్న అభివృద్ధి పనులలో భాగంగా ఈ కుట్టు మిషన్ లు పంపిణి చేసారన్నారు, ప్రతి మహిళా స్వయం ప్రతిపత్తి సాధించేలా అభివృద్ధి సాదించాలి అని అన్నారు,
ఇలాంటి అభివృద్ధి పనులు భవిష్యత్తు లో వేదాంత వారి ప్రోత్సాహంతో మరిన్ని చెప్పడతామని అన్నారు,

ఈ కార్యక్రమం లో లబ్ధిదార మహిళలు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు సేవలు మరువలేనివని,ఎమ్మెల్యే గారికి, వేదాంత కంపెనీ వారికీ కృతజ్ఞతలు తెలియచేసారు,

ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారితో పాటు వేదాంత కంపెనీ తరుపున శ్రీ లక్ష్మి గారు పాల్గొన్నారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.