Sunday, 7 December 2025
  • Home  
  • ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి పై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదుఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాత
- ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి పై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదుఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాత

ఫుడ్ కోర్ట్ తొలగింపు హేయమైన చర్య స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా షాపులు తొలగించడం చాలా బాధాకరం అన్యాయం నిరంతరం ప్రజల్లో ఉండి పేద ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ కు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ఎమ్మెల్యే శాసనసభలో ఉండగా దక్షిణ నియోజకవర్గం లో మేయర్ మున్సిపల్ కమిషనర్ చేపట్టినటువంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నాం. అదును చూసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,పేద ప్రజల పక్షపాతి ఎమ్మెల్యే వంశీ విశాఖపట్నంలో లేని సందర్భంలో శాసనసభలో దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడుతున్న సమయంలో ఇటువంటి హేయమైన చర్యలు తీసుకున్న వారిని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం వెనివెంటనే క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాత్ర తెలియజేశారు మేయర్ , కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేసుకొని, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి పేద ప్రజలకు అన్యాయం జరిగితే సహించేదే లేదు


ఫుడ్ కోర్ట్ తొలగింపు హేయమైన చర్య

స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా షాపులు తొలగించడం చాలా బాధాకరం అన్యాయం

నిరంతరం ప్రజల్లో ఉండి పేద ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ కు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ఎమ్మెల్యే శాసనసభలో ఉండగా దక్షిణ నియోజకవర్గం లో మేయర్ మున్సిపల్ కమిషనర్ చేపట్టినటువంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నాం. అదును చూసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,పేద ప్రజల పక్షపాతి ఎమ్మెల్యే వంశీ విశాఖపట్నంలో లేని సందర్భంలో శాసనసభలో దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడుతున్న సమయంలో ఇటువంటి హేయమైన చర్యలు తీసుకున్న వారిని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం వెనివెంటనే క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాత్ర తెలియజేశారు

మేయర్ , కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేసుకొని, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి

పేద ప్రజలకు అన్యాయం జరిగితే సహించేదే లేదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.