శ్రీకాళహస్తి, అక్టోబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పతన శివార్లోని రాజీవ్ నగర్ కాలనీ నందు నిన్నటి రోజున పడిన భారి వర్షాలకు పిడుగులు పడి ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది రాజీవ్ నగర్ లోని పలు వీధులకు విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. పట్టణ టిడిపి మైనారిటీ అధ్యక్షులు షేక్ కరీం మిర్జా, ఆరిఫ్, లు వెంటనే స్పందించి సమస్యను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి తెలియజేయగా అయన తేదేపా పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ విద్యుత్ శ్యాఖ అధికారులను సంప్రదించి తక్షణమే ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలియజేయమని సూచించగా వారు సంబందిత విద్యుత్ శ్యాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచనలను తెలుపడంతో విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రాజీవ్ నగర్ కాలనీలో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే చొరవతో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిందుకు రాజీవ్ నగర్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తు ఎమ్మెల్యేకి కృతఙ్ఞతలు తెలియజేసుకున్నారు.

ఎమ్మెల్యే చొరవతో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
శ్రీకాళహస్తి, అక్టోబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పతన శివార్లోని రాజీవ్ నగర్ కాలనీ నందు నిన్నటి రోజున పడిన భారి వర్షాలకు పిడుగులు పడి ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది రాజీవ్ నగర్ లోని పలు వీధులకు విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. పట్టణ టిడిపి మైనారిటీ అధ్యక్షులు షేక్ కరీం మిర్జా, ఆరిఫ్, లు వెంటనే స్పందించి సమస్యను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి తెలియజేయగా అయన తేదేపా పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ విద్యుత్ శ్యాఖ అధికారులను సంప్రదించి తక్షణమే ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలియజేయమని సూచించగా వారు సంబందిత విద్యుత్ శ్యాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచనలను తెలుపడంతో విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రాజీవ్ నగర్ కాలనీలో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే చొరవతో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిందుకు రాజీవ్ నగర్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తు ఎమ్మెల్యేకి కృతఙ్ఞతలు తెలియజేసుకున్నారు.

